తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను
AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మద్యం ధరలు.. ఇవిగో వివరాలు
ఏపీ, తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ మినహా మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలు సవరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి. రాష్ట్రంలో బీరు ధరలు 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు వచ్చాయి.
- Prabhakar M
- Updated on: Feb 11, 2025
- 7:39 am
Telangana Cabinet Expansion: కౌంట్ డౌన్ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడచిపోయింది. ఇప్పటికీ సీఎం 11 మంది మంత్రివర్గ సహచరులతోనే పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్కి కేబినెట్లో ఫుల్ టీమ్ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ హై కమాండ్ ఓకే చెప్పిందా? హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు?.. అనేది హాట్ టాపిక్ గా మారింది.
- Prabhakar M
- Updated on: Feb 7, 2025
- 9:26 pm
Gongadi Trisha: అండర్-19 మహిళా క్రికెటర్ గొంగడి త్రిషకు రూ కోటి నజరానా..
తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన యువ క్రికెటర్ గొంగడి త్రిష ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అండర్-19 మహిళల వరల్డ్ కప్లో తన అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేసిన త్రిషను సీఎం తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
- Prabhakar M
- Updated on: Feb 5, 2025
- 3:38 pm
AI Based Digital Education: ఇక సర్కార్ బడుల్లో ఏఐ క్లాస్లు.. 6 నెలల్లో విద్యాశాఖ అమలు!
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య, ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలు, కృత్రిమ మేధస్సును ఉపయోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని బృందం, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ EV నరసింహా రెడ్డి గురువారం బెంగళూరులో EkStep ఫౌండేషన్ను సందర్శించారు..
- Prabhakar M
- Updated on: Jan 31, 2025
- 1:31 pm
Telangana: విద్యా ప్రమాణాల పెంపునకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో AI
ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఈ సమయంలో విద్యార్థులకు డిజిటల్ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఎడ్యుకేషన్ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది.
- Prabhakar M
- Updated on: Jan 30, 2025
- 9:26 pm
Telangana: రేవంత్ సర్కార్ భరోసా.. మార్చి 31 వరకు పథకాల జాతరే.. ఇవాళ కీలక సమీక్ష..
తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోజున నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి, మొత్తం 6,87,677 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో జరిగింది. రైతులు, కూలీలు, గూడు లేని పేదలందరికీ న్యాయం చేసేలా ఈ పథకాలను ప్రభుత్వం అమలు చేసింది.
- Prabhakar M
- Updated on: Jan 28, 2025
- 11:37 am
తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!
దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్బాబు. ఐటీలో అగ్రగామిగా అవతరిస్తుందని, వ్యవసాయం, డెయిరీలో ఎంతో స్కోప్ ఉందంటున్నారు. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్, సింగపూర్ డీల్స్తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి
- Prabhakar M
- Updated on: Jan 23, 2025
- 3:44 pm
Telangana: హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ.. కొత్తగా 17000 ఐటీ ఉద్యోగాలు
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల సందర్భంగా దావోస్లో తెలంగాణ ప్రభుత్వం, ఇన్ఫోసిస్ లిమిటెడ్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నాయి. తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేశ్ సంగ్రాజ్కా మధ్య జరిగిన సమావేశం లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు
- Prabhakar M
- Updated on: Jan 23, 2025
- 12:58 pm
Telangana: తెలంగాణకు మరో రూ.45,500 కోట్ల పెట్టుబడులు.. సన్ పెట్రో కెమికల్స్తో కీలక ఒప్పందం
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రేవంత్ సర్కార్ మరో మూడు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇంధన రంగంలో దూసుకుపోతున్న సన్ పెట్రో కెమికల్స్ మొత్తం రూ.45,500 కోట్ల పెట్టుబడులతో నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది..
- Prabhakar M
- Updated on: Jan 23, 2025
- 8:25 am
దావోస్లో ఆసక్తికర పరిణామం.. ముగ్గురు సీఎంల రౌండ్ టేబుల్ భేటీ..
దావోస్లు పెట్టబడుల కోసం తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర మధ్య రేస్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దావోస్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దావోస్లో రౌండ్ టేబుల్ భేటీ అయ్యారు. దేశం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, కొత్త ఉద్యోగ అవకాశాలు సహా పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు.
- Prabhakar M
- Updated on: Jan 22, 2025
- 5:52 pm
చార్మినార్ టు ఫ్యూచర్ సిటీ వరకు.. అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ పెవిలియన్
దావోస్లో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతర్జాతీయ కంపెనీలతోపాటు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సమావేశమవుతూ ఇన్వెస్ట్మెంట్స్ను సాధిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- Prabhakar M
- Updated on: Jan 22, 2025
- 4:38 pm
HCLTech to Hyderabad: హైదరాబాద్లో కొత్తగా HCL టెక్ సెంటర్ ఏర్పాటు.. త్వరలోనే 5 వేల ఐటీ జాబ్స్!
తెలంగాణకు మరో కొత్త ప్రాజెక్ట్ రానుంది. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించేందుకు అంగీకరించింది. ఈ మేరకు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సివిజయకుమార్తో చర్చలు జరిపారు..
- Prabhakar M
- Updated on: Jan 22, 2025
- 12:54 pm